1
యునైటెడ్ నేషన్స్ : గతేడాది 2013లో భారత్లోకి 28 బిలియన్ డాలర్ల విలువ చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చి చేరాయని యునైటెడ్ నేషన్స్ తన నివేదికలో పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఎఫ్డిఐతో పోల్చితే ఇది 17 శాతం అదనమని పేర్కొంది. ఏడాది మధ్యంలో అనుకోని విధంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాల ఎఫ్డిఐలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని పేర్కొంది. read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి