- రాష్ట్రపతికి లేఖ రాశానన్న సిఎం
- సిఎల్పీ తరపున సీమాంధ్ర మంత్రులు మరో లేఖ
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడు వారాలు గడువు కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని మంగళవారం నాడాయన మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా సిఎల్పీ తరపున సీమాంధ్ర ప్రాంత మంత్రులు పలువురు రాష్ట్రపతికి మరో లేఖ రాశారు. బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. read more.
- సిఎల్పీ తరపున సీమాంధ్ర మంత్రులు మరో లేఖ
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడు వారాలు గడువు కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని మంగళవారం నాడాయన మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా సిఎల్పీ తరపున సీమాంధ్ర ప్రాంత మంత్రులు పలువురు రాష్ట్రపతికి మరో లేఖ రాశారు. బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. read more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి