సుమంత్, పింకీ సావికా జంటగా నటించిన చిత్రం 'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఈనెల 24న రిలీజ్కు సిద్ధమవుతోంది. పూదోట సుధీర్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఇటీవలే సెన్సార్ కార్యక్రామాలు పూర్తిచేసుకొని, యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహాలో వస్తోన్న ఈచిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకుడు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి