.

29, డిసెంబర్ 2013, ఆదివారం

డి ఫర్‌ దివాళా

-సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఖాళీ
- తెలంగాణాలోనూ తప్పని జంపింగ్‌లు
- వైసిపి, టిడిపిలవైపు చూపు
- బొత్సపైనా అనుమానాలు?
- ఫిబ్రవరి నాటికి చేరికలు పూర్తి
 ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
 రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనే కాదు తెలంగాణా ప్రాంతంలోనూ కాంగ్రెస్‌పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదు. దీనిపై ఆ పార్టీ నేతలే అనేకచోట్ల బహిరంగంగా చెబుతున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఖాళీ అయినా, రాష్ట్రాన్ని విభజించి టిఆర్‌ఎస్‌ విలీనం గాకుండా తెలంగాణాలో వచ్చే లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ఉంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీలవైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్‌ను వదిలిపోగా, మరికొందరు బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇందులో వైసిపిలోకి, టిడిపిలోకి వెళుతున్నట్లు జిల్లాల వారీగా లెక్కలతో read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి