న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రభుత్వాల హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ నేపథ్యంలో శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసేతర రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న 'ఆదర్శ్' కుంభకోణం విషయంపై ఇప్పటికే పార్టీలో చర్చించామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అవినీతి, ద్రవ్యోల్బణం తమకు కీలక అంశాలుగా మారాయని ఆమె వివరించారు. కాంగ్రెసేతర పార్టీల పాలనలోవున్న కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై కూడా మీడియా దృష్టి సారించాలని ఆమె సూచించారు. మీడియా తమ తప్పులతో పాటు ఇతరుల తప్పులనుకూడా ఎత్తి చూపాలని ఆమె సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తమ ముందు పెను సవాళు ్లన్నాయని, అయితే వాటిపై ఉమ్మడి పోరుతో విజయం read more
29, డిసెంబర్ 2013, ఆదివారం
ఇతర చోట్ల అవినీతినీ చూడండి
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రభుత్వాల హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ నేపథ్యంలో శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసేతర రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న 'ఆదర్శ్' కుంభకోణం విషయంపై ఇప్పటికే పార్టీలో చర్చించామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అవినీతి, ద్రవ్యోల్బణం తమకు కీలక అంశాలుగా మారాయని ఆమె వివరించారు. కాంగ్రెసేతర పార్టీల పాలనలోవున్న కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై కూడా మీడియా దృష్టి సారించాలని ఆమె సూచించారు. మీడియా తమ తప్పులతో పాటు ఇతరుల తప్పులనుకూడా ఎత్తి చూపాలని ఆమె సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తమ ముందు పెను సవాళు ్లన్నాయని, అయితే వాటిపై ఉమ్మడి పోరుతో విజయం read more
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి