.

30, డిసెంబర్ 2013, సోమవారం

ఇంకా పెళ్లి కాలేదు

   తనకు పెళ్లి అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతోంది నిన్నటి తరం నాయిక సంఘవి. 1994లో 'తాజ్‌మహల్‌' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ తార ఆమధ్య పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వార్తలను తాజాగా సంఘవి ఖండించింది. 'నేనింకా పెళ్లి చేసుకోలేదు. అలాగే నాపై ప్రచారం జరుగుతున్నట్టుగా నేను నటనకు స్వస్తి చెప్పలేదు. అయితే, ఇంట్లో వాళ్లు మాత్రం సంబంధాలు చూస్తున్నారు' అని తెలుపుతోంది సంఘవి.read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి