.

29, డిసెంబర్ 2013, ఆదివారం

అనంత విషాదం

  -  హాహాకారాలతో అగ్నికి ఆహుతి
   -రైలుబోగీలో పెనుమంటలు
 - 26 ప్రాణాలు బుగ్గిపాలు
  -నాయకుల దిగ్భ్రాంతి
మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనమైన దుర్ఘటన మరువకముందే అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్‌ సమీపంలో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘోర ప్రమాదానికి గురైంది. శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ బి1 త్రీటైర్‌ ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో 26 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో అత్యధికులు కర్నాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
   ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి
 త్రిటైర్‌ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగి మధ్యలో నుంచిread more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి