.

17, డిసెంబర్ 2013, మంగళవారం

తడి ఆరని కళ్లు



- నిర్భయకు నివాళ
        న్యూఢిల్లీ: గతేడాది డిసెంబరు 16న మృగాళ్ల రాక్షసకృత్యానికి బలైన 23 ఏళ్ల వైద్య విద్యార్థిని 'నిర్భయ' ఉదంతం జరిగి సంవత్సరం గడిచి పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల రూపకల్పనకు కారణమైన విషయం విదితమే. సోమవారం ఢిల్లీ అంతా నిర్భయను జ్ఞాపకం చేసుకుంటూ పలు కార్యక్రమాలు జరిగాయి.
ఆమె జ్ఞాపకార్థం నిర్భయ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ప్రార్థనా సభను ఏర్పాటుచేశారు.Read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి