.

9, జులై 2012, సోమవారం

నటుడిగా సంతృప్తి పొందా...

'రవీంద్రభారతిలో ఓ నాటకం వేస్తున్నాను. దానికి సి.ఎస్‌.రావు దర్శకుడు. అందులో నా వేషం చూసి 1978లో క్రాంతికుమార్‌ తను నిర్మించిన 'ప్రాణంఖరీదు' చిత్రంలో ఓ పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమాతో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తున్న నేను అనుకోకుండా నటుడిగా మారాను. నేను సినిమాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో సినిమా ప్రభావం జనాలపై ఉండేది. ఎందుకంటే సామాన్య జనానికి సినిమా దూరంగా ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మారుతున్న కాలాన్ని...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి