.

3, జులై 2012, మంగళవారం

'రాయల తెలంగాణా' మరో మోసం : దేవేందర్‌గౌడ్‌

రాయల తెలంగాణా పేరుతో కాంగ్రెస్‌ అధిష్టానం మరో మోసానికి తెరతీసిందని టిడిపి సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. ప్రజల్లో అయోమయం సృష్టించి, సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని సోమవారం ఆయనిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనిశ్చితి తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై త్వరగా ఒక నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం సూచించిన విధంగా ముందుగా కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణాపై ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి