.

10, అక్టోబర్ 2011, సోమవారం

తాజ్‌మహల్‌కు ముప్పు లేదు

 17వ శతాబ్దికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌కు రానున్న ఐదు సంవత్సరాల్లో ముప్పు వాటిల్లనుందా? అనే సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆ కట్టడానికి వచ్చిన ముప్పేమీ లేదని డైలీ మెయిల్‌ కథనం ప్రచురించింది. బిజెపి పార్లమెంటు సభ్యుడు రామ్‌శంకర్‌ కథేరియా, విఖ్యాత మొఘల్‌ చరిత్రకారుడు ఆర్‌ నాథ్‌ సమాచారాన్ని ఉటంకిస్తూ డైలీ మెయిల్‌లో పాత్రికేయుడు జేమ్స్‌ థాపర్‌ కథనం రాశారు. తాజ్‌మహల్‌ను ఆనుకుని ప్రవహించే యమునా నదీ రానురాను...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి