.
23, సెప్టెంబర్ 2011, శుక్రవారం
ఆ ఇద్దరికి అంతా తెలుసు...!
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారంలో సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత హోంమంత్రి, నాటి ఆర్థికమంత్రి అయిన చిదంబరం తల వంచుకోవాల్సిన పరిస్థితేర్పడింది. బుధవారం 'ఫస్ట్ పోస్ట్' వెబ్సైట్ అప్పటి ఆర్థికమంత్రి పి చిదంబరం 2008 జనవరి 15న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు రాసిన లేఖను యథాతథంగా ప్రచురించింది. ఆ లేఖలో చిదంబరం స్పెక్ట్రమ్ ఛార్జీల విషయంలో గతాన్ని వదిలేయమని, భవిష్యత్తులో వేలం నిర్వహించాలని పేర్కొన్నారు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి