.
23, సెప్టెంబర్ 2011, శుక్రవారం
ఒక శకం ముగిసింది...
భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. నాటి తరానికి, నేటి తరానికి వారధిగా, క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయమైన కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన లెజెండ్ 'టైగర్' మంసూర్ అలీ ఖాన్ పటౌడీ ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పటౌడీ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. సినీస్టార్ షర్మిలా ఠాగూర్ను పెళ్లిచేసుకున్న పటౌడీకి ముగ్గురు పిల్లలు. సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సాబా అలీ ఖాన్. వీరిలో సైఫ్, సోబాలు బాలీవుడ్ స్టార్స్గా స్థిరపడ్డారు. ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి