.
5, ఆగస్టు 2011, శుక్రవారం
విదేశాల్లో సోనియాకు శస్త్ర చికిత్స
అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ఆమెకు అక్కడ శస్త్రచికిత్స చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాతోపాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వధేరా కూడా వెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అనారోగ్యానికి సంబంధించి వివరాలు వెల్లడించలేదు. రోజువారీ పార్టీ వ్యవహారాలు చూసుకోడానికి నలుగురితో........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి