లార్డ్స్ మైదానంలో వందో టెస్ట్ భారత్, ఇంగ్లండ్ మధ్య జులై 21న జరగబోతోంది. ఇది అంతర్జాతీయ 2000వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 134 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో భారత్కు కొన్ని మధుర జ్ఞాపకాలున్నాయి. వాటిని ఒక సారి గుర్తు చేసుకుందాం...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి