ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్లో భారత కెప్టెన్ ధోనీ వాడిన బ్యాట్ను సాక్షి ఛారిటీ పౌండేషన్ కోసం వేలం వేయగా, 72 లక్షలు (లక్ష పౌండ్లు) పలికింది. ధోనీ ఈ బ్యాట్తో 91 పరుగులు చేసి భారత్కు ప్రపంచ కప్ను అందించాడు. ఈ ఫౌండేషన్లో గత మార్చిలోనే భారత్లో ప్రారంభించినట్లు ధోనీ తెలిపాడు.ఈ ఫౌండేషన్ అంకిత భావంతో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన పేద పిల్లలకు క్రికెట్లో అభివృద్ధికి కృషి చేస్తుందన్నాడు. ఒక స్పోర్ట్స్ అకాడమి ద్వారా పేద పిల్లల ప్రతిభకు మెరుగులు దిద్దుతామన్నాడు........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి