.
6, జూన్ 2011, సోమవారం
జగన్ గ్రూపునకు చెక్
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వంలో ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల ఇక నుంచి కఠినంగా ఉందామని ఈ భేటీలో ఓ అభిప్రాయానికి వచ్చారు...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి