.

5, మే 2011, గురువారం

గోదాములు ఖాళీ చేయించే పేర బియ్యం ఎగుమతికి స్వేచ్ఛ

రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఉప్పుడు బియ్యం, ముడి బియ్యాన్ని ఎటువంటి షరతులూ లేకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోడానికి మిల్లర్లు, వ్యాపారులకు ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ ఆదేశాలు రెండు నెలల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. రబీ ధాన్యం సేకరణపై బుధవారం సమీక్షించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బియ్యం ఎగుమతులకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. బియ్యం ఎగుమతికి పర్మిట్లు ఇవ్వాలని మిల్లర్లు తెచ్చిన ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బియ్యం నిల్వలు విధిగా....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి