.

5, మే 2011, గురువారం

ప్రముఖుల పాలిట మృత్యు విహాంగాలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఖండు దోర్జీ దుర్మరణం ఆకాశయాన చరిత్రలో మరో విషాద అధ్యాయం రచించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి దుర్మరణాన్ని ఇంకా మర్చిపోకముందే పదవిలో ఉన్న మరో ముఖ్యమంత్రి అదే విధంగా మృతి చెందడం అత్యంత విచారకరం. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు హెలికాప్టర్‌, విమాన ప్రమాదాల్లో.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి