.

30, మే 2011, సోమవారం

హృదయాలను గెలిచిన గేల్‌

ఐపిఎల్‌-4 టోర్నీ ద్వారా ఎక్కువ మంది అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్‌ ఎవరంటే ఖచ్చితం ముందువరుసలో ఉండే పేరు విండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ది. బెంగళూరు జట్ట పరిస్థితి గేల్‌ రాకముందు వచ్చిన తరువాత అని చెప్పుకోవచ్చు. గేల్‌ జట్టులో చేరిన తరువాత ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించాడు. గేల్‌ 12 మ్యాచ్‌ల్లో 67.55 సగటు, 183.13 స్ట్రైక్‌ రేట్‌తో 608 పరుగులు చేశాడు. అందులో 56 ఫోర్లు, 44 సిక్సర్లతో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆరంభమ్యాచ్‌లో 107 పరుగులతో అదరగొట్టాడు. తన బ్యాటింగ్‌తో ఐపిఎల్‌కే వన్నే తెచ్చాడు...............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి