.

26, మే 2011, గురువారం

ఐఐటీ జెఇఇలో రాష్ట్ర విద్యార్థుల జయభేరి

ఐఐటి, జెఇఇ - 2011 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు జయభేరి మోగించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకును పృథ్వీరాజ్‌తేజ సొంతం చేసుకున్నారు. దాంతో పాటు మొదటి పదిలో ఆరు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వందలోపులో 40 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఎన్నడూలేని విధంగా ఈ సారి రాష్ట్రం నుండి అత్యధిక స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌....................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి