.

26, మే 2011, గురువారం

అలెండీ మృతదేహం వెలికితీత

కుట్ర ద్వారా తొలగించబడిన చిలీ అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీది ఆత్మహత్యా లేక 1973 సైనిక కుట్రలో ఆయన్ని హత్య చేశారా అనే అంశాన్ని నిర్ధారించేందుకు సమాధి నుంచి అవశేషాలను వెలికి తీశారు. అలెండీ కుటుంబ విజ్ఞాపన, దీనిపై దర్యాప్తు జరుపుతున్న న్యాయమూర్తి మారయో కర్రోజా ఆదేశం మేరకు ఆయన అవశేషాలపై అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ పాథాలజీ నిపుణుల బృందం అధ్యయనం జరపనుంది. ఏడుగురు అంతర్జాతీయ నిపుణులు, ఐదుగురు చిలీ నిపుణులు అలెండీ మృతదేహాన్ని వెలికితీశారు. ఆ సమయంలో అలెండీ కుటుంబం, కొద్ది..........................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి