.
12, ఏప్రిల్ 2011, మంగళవారం
ఓటర్లకు నగదు పంచుతూ పట్టుబడ్డ రాజా సోదరుడు
తమిళనాడు శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంచుతున్న కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా సోదరుడిని పెరంబులూర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లబ్బకుడికదు, ఇరయూర్లో ఆదివారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ ఎ కలియాపెరుమాల్ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇలాంటి చర్యల్లో పాల్గొనడం ఆయనకిది ఇటీవల కాలంలో రెండోసారి. అనంతరం కలియాపెరుమాల్ను కోర్టులో హాజరుపర్చగా బెయిల్పై విడుదలైనట్లు..................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి