.

12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మట్టి పనులే!

ఎస్సీ, ఎస్టీ కాలనీలపై సర్కారు వివక్ష ఇది. మౌలిక వసతుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాత్రం మట్టి పనులతో సరిపెట్టనుంది. దళిత గిరిజన ఆవాసాల అభివృద్దికోసం ఇటీవల వ్యవసాయ కార్మికసంఘం, కెవిపిఎస్‌ తదితర సంఘాలతో పాటు సిపిఎం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో, శాసనసభ..............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి