.

20, ఏప్రిల్ 2011, బుధవారం

భారత జట్టుకు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ వెళ్లిన పోయిన తరువాత భారత జట్టుకు కోచ్‌గా పలువురి పేర్లు వినపడుతున్నాయి. ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ ( జస్టిస్‌ లాంగర్‌ ) , ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు షేన్‌వార్నే, తాజాగా మరో క్రీడాకారుడి పేరు కూడా వినిపిస్తుంది ( ఫ్లవర్‌ ) ఈ ముగ్గురి భారత జట్టు కోచ్‌ ఎవరు అన్న సందేహాము ...........

 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ పదవీకాలం ముగించుకుని స్వదేశం తిరిగివెళ్లిన తరువాత ఆయన వారసునిగా ఎవరు ఎంపికవుతారనే విషయంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ దిశగా పలువురి పేర్లు వినపడుతున్నాయి. తొలుత ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ పేరు షికార్లు కొట్టింది. ఆ తరువాత స్పిన్‌ మాంత్రికుడు,................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి