చలనచిత్ర పరిశ్రమలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సమ్మె వల్ల పెద్ద నిర్మాతలే ఎక్కువగా నష్టపోతున్నారని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్.టి.ఆర్., బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాలుగు రోజులపాటు షూటింగ్ జరిగింది. సమ్మె గురించి ఆయన ప్రస్తావిస్తూ...ప్రస్తుతం షూటింగ్లు ఆగినా, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి