క్యూబా విప్లవ రక్షణ బాధ్యత యువతపై ఉన్నట్లు జోస్ మార్టీ పయనీర్స్ ఆర్గనైజేషన్ (ఒపిజెఎం) పేర్కొంది. యువతను పటిష్టపరచాలని, మాతృభూమి, తమ స్థానిక ప్రాంతాల చరిత్ర గురించి మరింతగా తెలుసుకోవాలని, విద్యాపరమైన అంచనాలను చేరుకోవాలని, దేశానికి అవసరమైన భవిష్యత్ వృత్తినిపుణులుగా తమను తాము సన్నద్ధం చేసుకోవాలనే వాగ్దానాలతో జోస్ మార్టీ పయనీర్స్ ఆర్గనైజేషన్ ఐదవ మహాసభ ముగిసింది. మహాసభ ముగింపు..................................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి