.
5, మార్చి 2011, శనివారం
మేమే మా కుటుంబంలో ఆఖరివాళ్లం
అనగనగా ఒక అడవిలో భారత దేశ జాతీయ పక్షులు అంటే నెమళ్లు ఉండేవి. కాని అవి మూడే ఉండేవి. వాటి పేర్లు రాము, సోము, చింటు. అడవిలోని అన్ని జంతువులు ఆ ముగ్గురిని ''మీ వంశంలో మీరే ఆఖరివారు'' అని ఎగతాళి చేసేవారు. రోజూ రాము సోముతో'' సోమూ! మనం నిజంగా మన వంశంలో ఆఖరి వాళ్లమా?'' అని అడిగేవాడు. అప్పుడు సోము ''రామూ! వేరే జంతువులు అనేది నిజమేనేమో........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి