.
5, మార్చి 2011, శనివారం
సోనియా నోరు విప్పరా? చంద్రబాబు ఎక్కడున్నాడు?
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ఎవరు కారణమన్న అంశంపై శాసనసభలో శుక్రవారం టిడిపి, కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. సభ ప్రారంభం కాగానే టిడిపికి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. శుక్రవారం నాటి సభాకార్యక్రమాలకూ ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరుకాలేదు. సభా నిర్వహణకు సహకరించాలంటూ అధ్యక్ష స్థానంలో.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి