.
3, మార్చి 2011, గురువారం
ఫిక్సింగ్ ఆరోపణలు నిరాధారం
లంక క్రికెటర్లు మహేలా జయవర్ధనే, తిల్లాన్ సమరవీరపై ఒక టివి ఛానల్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిరాధారమైనవని, ఆ ఛానల్ ప్రచారం చేసిన కథనాల్లో వాస్తవం లేదని శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్-బిలో పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫిబ్రవరి 26న కొలంబొలో జరిగిన లీగ్ మ్యాచ్లో లంక 11 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి