.

22, మార్చి 2011, మంగళవారం

కెసిఆర్‌ ...నీ పార్టీ సంగతి చూస్కో

టిఆర్‌ఎస్‌ను సజావుగా నడుపుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ దృష్టిసారించాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జూలకంటి స్పందిస్తూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదని, భవిష్యత్తులోనూ అదే కొనసాగుతుందని చెప్పారు. సిపిఎం అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి బదులు కెసిఆర్‌ సొంతపార్టీ సంగతి చూసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ వేయడాన్ని జూలకంటి ప్రస్తావించారు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి