.

31, మార్చి 2011, గురువారం

సస్యరక్షణ మందులు.. అవశేషాలు.. ప్రభావాలు..

వ్యవసాయోత్పత్తిలో సస్యరక్షణ మందుల వాడకం అనివార్యం చేయబడింది. వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించగల ప్రత్యామ్నాయాలు రైతులకు చేరడం లేదు. వీటి ఆచరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వాడకాన్ని కనీసస్థాయికి తగ్గించగల సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతుల ఆచరణకు నోచుకోవడం లేదు. మందుల తయారీ కంపెనీల పరోక్ష, ప్రత్యక్ష ప్రభావం, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం సమగ్ర సస్యరక్షణకు నోచుకోక విచక్షణా రహిత మందుల వినియోగానికి దోహదపడుతుంది. ఇది ఉత్పత్తుల్లో అవశేషాలను హాని కలిగించే కనిష్ట స్థాయిని మించుతోంది. మందుల వాడకం, ఆ తర్వాత అధికంగా ఉన్న అవశేషాలు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని తగ్గించడానికే ప్రవేశపెట్టామని చెపుతున్న బిటి పంటలు (బిటి విషాహార పంటలు) కూడా పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని ప్రచారం చేసినట్లుగా తగ్గించలేదు. ఈ నేపథ్యంలో, సస్యరక్షణ మందుల వాడకంలో ఉన్న ఇబ్బందుల్ని, ప్రభావాల్ని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సుస్థిర వ్యవసాయోత్పత్తి కేంద్రం సహకారంతో రేఖామాత్రంగా విశ్లేషిస్తూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి