రజనీకాంత్ తాజా చిత్రం 'రాణా' ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. రోబో తర్వాత వస్తున్న మరో సంచలనంగా ఇండిస్టీలో వినికిడి. ఇందులో కూడా రజనీకాంత్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలకు సరిజోడుగా జాతీయస్థాయిలో పేరొందిన ప్రముఖ కథానాయికలను పరిశీలించారు. మొదట బాలీవుడ్ నటి రేఖని అనుకున్నారు. అయితే పారితోషికం.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి