.
18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
కైరో ఆగని నిరసన
బహిరంగంగా నిర్ణయాలు చేయడంలో, సమాజంలోని పెద్ద భాగాన్ని చేర్చుకోవడంలోనూ సైనిక పాలకులు విఫలమయ్యారని ప్రముఖ ప్రజాతంత్ర కార్యకర్త ఎల్బరాదీతో పాటు పలు యువజన, మహిళా గ్రూపులు విమర్శిస్తున్నాయి. హోస్నీ ముబారక్ను తొలగించిన ఐదు రోజుల అనంతరం కూడా ఈజిప్టు ప్రజలు అతి తక్కువ వేతనాల నుంచి రసాయన వ్యర్థాల డంపింగ్ వరకూ ఉన్న సమస్యలపై బుధవారం నిరసనలు, సమ్మెలు కొనసాగించారు................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి