.

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

బుల్లితెరపై కొండవీటి రాజా-కోటలో రాణి

జీ తెలుగు టెలివిజన్‌ సరికొత్త రియాలిటీ షో 'కొండవీటి రాజా కోటలో రాణి' ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ విషయాన్ని జీ తెలుగు బిజినెస్‌హెడ్‌ అనురాధ శనివారంనాడు తెలియజేశారు. మారుమూల ప్రాంతాల్లోని యువతలో ఉన్న ప్రతిభను చూపే కార్యక్రమంగా తీర్చిదిద్దామని ఆవిడ అన్నారు. రియాలిటీ షో కోసం ఇప్పటికే విశాఖ జిల్లాలోని పాడేరు, చింతపల్లి మొదలుకొని ఆదిలాబాద్‌ ఇంద్రవెల్లి వరకు ఎంపిక కార్యక్రమం జరిపామని, వీరితో సిటీ అమ్మాయిలు జత కలుస్తారని ఆమె తెలిపారు...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి