.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

ఫిప్టీ-ఫిప్టీ

 వన్డే క్రికెట్‌ మజాను భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ రుచి చూపించింది. చివరి బాల్‌ వరకు నువ్వా, నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్‌ చివరకు టైగా ముగిసింది. ఇరు జట్లు చెరొక పాయింట్‌ గెలుచుకుని సమ ఉజ్జీగా నిలిచాయి. టాస్‌ గెలిచిన భారత్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. సచిన్‌ విజృంభణతో 338 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఇందుకు సమాధానంతో ఇంగ్లండ్‌ నిర్ణిత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. మునాఫ్‌ వేసిన చివరి ఓవర్లలో తొలి బంతికి స్వాన్‌ రెండు పరుపగులు తీసుకున్నాడు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి