.
4, జనవరి 2011, మంగళవారం
పరిటాల రవి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సూరి హత్య
పరిటాల రవి హత్యకేసులో నిందితుడిగా ఉన్న మద్దెల చెర్వు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డిపై గుర్తుతెలియని దుండగులు సోమవారం కాల్పులు జరిపారు. సూరిపై అయిదు రౌండ్లు కాల్పులు జరపడంతో కారులోనే కుప్పకూలిన సూరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో ఆసుపత్రి వైద్యులు రాత్రి 7.55 గంటలకు అధికారికంగా ప్రకటించారు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి