.
6, జనవరి 2011, గురువారం
'అనంత' చుట్టూ అల్లుకుంటున్న సూరి హత్య కేసు
రాష్ట్రంలో సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యలో భాగస్వాములుగా అనుమానం వ్యక్తమవుతున్న ప్లేరన్నీ అనంతపురం జిల్లాకు చెందిన వారివే కావడం గమనార్హం. దీంతో కేసు విచారణ మొత్తం జిల్లా చుట్టూ తిరుగుతోంది. విచారణ చేపట్టిన హైదరాబాదు పోలీసుల బృందం బుధవారం రాత్రి జిల్లాకు చేరుకుంది. ఎసిపి, డిఎస్పీ స్థాయి అధికారులు విచారణ నిమిత్తం ఇక్కడికొచ్చిన వారిలో..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి