.

16, జనవరి 2011, ఆదివారం

ప్రతిభకన్నా, హిట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు...

 

'మొదటి చిత్రం 'తాతా-మనవడు'కు టెన్షన్‌ పడలేదు. కెరీర్‌లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఎన్నో సక్సెస్‌లు రుచి చూశాను. 82 శాతం సక్సెస్‌రేట్‌ ఉంది. బాలయ్యతో తీసిన 'పరమవీరచక్ర' ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. హిట్‌ ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడే గ్రహించాను. టాలెంట్‌ కంటే హిట్‌కే ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిసింది' అని దాసరి అంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి