ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనల సందర్భంగా విద్యార్థులు, ఇతరులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రబద్ధంగా అంగీకరించింది. ఈ మేరకు పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణా ప్రాంత మంత్రులతో మంగళవారం జరిపిన సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. ప్రభుత్వ పత్రికా ప్రకటనను ఎంపీలకు మంత్రులు అందజేశారు.29, డిసెంబర్ 2010, బుధవారం
కేసులన్నీ ఎత్తేస్తాం
ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనల సందర్భంగా విద్యార్థులు, ఇతరులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రబద్ధంగా అంగీకరించింది. ఈ మేరకు పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణా ప్రాంత మంత్రులతో మంగళవారం జరిపిన సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. ప్రభుత్వ పత్రికా ప్రకటనను ఎంపీలకు మంత్రులు అందజేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి