తాము ఎదుతాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ ర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి నోటీసులిచ్చింది. మంగళవారం సచివాలయంలో జెఎసి చైర్మన్ వి గోపాల్రెడ్డి నేతృత్వంలో వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్కు నోటీసు అందజేశారు. 29, డిసెంబర్ 2010, బుధవారం
'పెన్డౌన్'పై సర్కారుకు నోటీసు
తాము ఎదుతాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ ర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి నోటీసులిచ్చింది. మంగళవారం సచివాలయంలో జెఎసి చైర్మన్ వి గోపాల్రెడ్డి నేతృత్వంలో వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్కు నోటీసు అందజేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి