.
12, డిసెంబర్ 2010, ఆదివారం
ఆహార కుంభకోణం రెండు లక్షల కోట్లు
రు.35,000 కోట్ల ఆహార ధాన్యాల కుంభకోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి కళ్ళుతేలవేసే పరిస్థితి ఎదురవుతోంది. కేసుల సంఖ్యాపరంగా కాని, ప్రమేయం కలిగిన నిందితుల సంఖ్యాపరంగా గాని ఒక అంశంపై ఆ సంస్థ యిప్పటి వరకూ చేపట్టిన దర్యాప్తుల్లో కెల్లా యిదే అతిపెద్ద దర్యాప్తు కానున్నది. ప్రాధమిక ఆధారాల ప్రకారం యీ ఆహార కుంభకోణం మొత్తం రూ.2,00,000 కోట్లు వుంటుందని అంచనా. ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులను అధ్యయనం.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి