రైతులను విస్మరిస్తే ప్రభుత్వ పతనం తథ్యమని లోక్సభ మాజీ సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. రైతు, చేనేత కార్మిక సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆయన 48 గంటల లక్ష్యదీక్షను కృష్ణా నది ఇసుక తిన్నెలపై ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని విమర్శించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి