తాను నిన్ననే 'రగడ' చిత్రాన్ని చూశానని, ఆ తర్వాత రాత్రి హాయిగా నిద్రపట్టిందని, అంత బాగా ఎంజారు చేశానని కథానాయకుడు నాగార్జున అంటున్నారు. 'ఏమాయచేసావె' తర్వాత కూడా ఇదే అభిప్రాయం కలిగిందని గుర్తుచేసుకున్నారు. 'రగడ' ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక గురువారం జరిగింది. శ్రీకామాక్షి ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై వస్తున్న రగడ మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. అభిమానులకు.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి