చిత్రసీమలోని గతస్మృతలను, ఫొటోలను పొందుపరిచిన ఓ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు దాసరి నారాయణరావు తెలిపారు. 24 వేల పాటలు, 10 సంవత్సరాల జ్యోతిచిత్రలు, వివిధ సినిమా పుస్తకాలను పోగుచేసి భావితరాలకు రిఫరెన్స్గా ఉండేలా తీర్చిదిద్దబోతున్నట్టు ఆయన అన్నారు. సీనియర్ సినీపాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన 'నాటిమేటి సినీ ఆణిముత్యాలు' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫిలించాంబర్లో....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి