ఆరున్నరేళ్ళు రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు అవినీతి, అక్రమాల ఆరోపణల ఉచ్చులో కూరుకుపోయారు. తాజాగా కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో ధర్మానకు ప్రాధాన్యత తగ్గింది. నిధులివ్వక నిర్లక్ష్యం చేసిన రోడ్లు, భవనాల శాఖను ఇప్పుడు ధర్మానకు కట్టబెట్టారు. ధర్మానకు ప్రాధాన్యత తగ్గడంలో ఇతర కారణాలతో పాటు అవినీతి, అక్రమాల ఆరోపణలూ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి