.

25, డిసెంబర్ 2010, శనివారం

సిడబ్ల్యుజి కమిటీ సభ్యుల హత్యకు కుట్ర!

అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం తీహార్‌ జైలులో వున్న కామన్వెల్త్‌ క్రీడల (సిడబ్ల్యుజి) నిర్వహణా కమిటీ సభ్యులిద్దరిని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై స్వయంగా దర్యాప్తు జరపాలని ఇక్కడి కోర్టు నిర్ణయించింది. అత్యంత పటిష్ట భద్రత కలిగిన ఈ జైలులో వున్న సిడబ్ల్యుజి కమిటీ సభ్యులను హత్య చేసేందుకు బయటి నుండి కొందరు తమకు ఆయుధాలు అందచేశారని ప్రస్తుతం ఈ జైలులో విచారణ ఖైదీలుగా వున్న ఇద్దరు వ్యక్తులు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి