.
31, డిసెంబర్ 2010, శుక్రవారం
తుపాకులు కాదు... తిండి గింజలు కావాలి
వాతావరణం మార్పులు చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు తిండిగింజలు కావాలి తప్ప తుపాకులు కాదని ప్రముఖ వ్యవసాయరంగ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. 'అగ్రికల్చర్ ఇన్ ఎరా ఆఫ్ క్లైమేట్ చేంజ్' అనే అంశంపై చెన్నా రెడ్డి మెమోరియల్ ట్రస్టు గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయరంగంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కోడానికి సిద్ధం కావాలన్నారు. రకరకాల ప్రకృతి వైపరీత్యాలు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి