.

26, డిసెంబర్ 2010, ఆదివారం

ఫోన్‌ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోండి : ఆపరేటర్లకు ప్రభుత్వ ఉత్తర్వులు

కోరుకున్న ఫోన్ల ట్యాపింగ్‌ చేసే విధంగా ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోవాలంటూ మొబైల్‌ ఆపరేటర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాపితంగా కనీసం 70లక్షల ఫోన్లను దశల వారీగా ట్యాపింగు చేసేందుకు వీలుగా సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్పొరేట్‌ లాబీయిస్టు నీరారాడియా టేపుల లీకేజీ నుంచి తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సమర్ధించుకుంటోందనడానికి ఈ ఉత్తర్వులు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ ఉత్తర్వుల ఫలితంగా మొబైల్‌ ఆపరేటర్లు విధిగా సాంకేతిక సామర్ధ్యం పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించింది. తద్వారా వాటిపై అదనపు ఆర్ధిక భారాన్ని మోపింది. ప్రస్తుతం ఒక్కో ఆపరేటర్‌, ఆయా సర్వీసు ప్రాంతంలో.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి