.
22, డిసెంబర్ 2010, బుధవారం
విషపు దాడికి అల్ఖైదా కుట్ర
అమెరికా ఆహార సరఫరాలపై విషపూరిత రసాయనాలతో దాడి చేయాలని ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఇన్ ది అరేబియన్ పెనిన్సులా (ఎక్యుఎపి) కుట్ర పన్నినట్లు అధికారులు చెప్పారు. అమెరికాలోని హోటళ్ళు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల్లో విషపూరిత రసాయనాలు కలపాలని ఎక్యుఎపి కుట్ర పన్నినట్లు ప్రభుత్వానికి సమాచారం అందినట్లు విశ్వనీయ వర్గాలు తెలిపినట్లు ఫాక్స్ న్యూస్ మంగళవారం వెల్లడించింది. 'మాకు ఎలాంటి ప్రత్యేకమైన లక్ష్యం, కాలపరిమితికి సంబంధించిన సమాచారం లేదు. కేవలం సంకల్పం మాత్రమే ఉంది' అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆ సంస్థకు అలాంటి చర్యను చేపట్టే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి